Exclusive

Publication

Byline

ఎంజీ కామెట్​ ఈవీకి పోటీగా ఓలా ఎలక్ట్రిక్​ నుంచి బుడ్డి కారు!

భారతదేశం, నవంబర్ 12 -- బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫోర్​ వీలర్​ వెహికిల్​ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోందన్న ఊహాగానాలు, తాజాగా దాఖలు చేసిన డిజైన్ పేటెంట్లతో మళ్లీ తెరపైకి వచ్చాయి... Read More


సరికొత్త ఫీచర్స్​తో టాటా కర్వ్​, కర్వ్​ ఈవీ లాంచ్​- ధరలు ఎంతంటే..

భారతదేశం, నవంబర్ 12 -- టాటా మోటార్స్ తన కర్వ్ ఎస్‌యూవీ-కూపే శ్రేణిని అప్​గ్రేడ్​ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్‌ల్లో అనేక కొత్త కంఫర్ట్​- డిజైన్ ఫీచర్లను జోడించింది. ఈ అప్‌డేట్ వాహన భద... Read More


అతి త్వరలో ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ పరీక్ష అడ్మిట్​ కార్డులు- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

భారతదేశం, నవంబర్ 12 -- రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్​ఆర్బీ) నిర్వహించనున్న గ్రూప్ డీ (లెవెల్ 1) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ క... Read More


PhysicsWallah IPO సబ్​స్క్రిప్షన్​ ఓపెన్​- అప్లై చేయాలా? వద్దా? జీఎంపీ ఎంత?

భారతదేశం, నవంబర్ 11 -- ఎడ్‌టెక్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఫిజిక్స్​ వాలా లిమిటెడ్ మంగళవారం (నవంబర్ 11) తన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సబ్​స్క్రిప్షన్​ని ప్రారంభించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ. 3... Read More


Delhi Blast : కారు నడిపిన వ్యక్తి ఇతనే! ఉగ్ర కుట్ర భగ్నం అవ్వడంతో భయపడి..

భారతదేశం, నవంబర్ 11 -- దిల్లీ పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్​కి సంబంధించిన మొదటి చిత్రం తాజాగా బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిపోయి, 8మంది ... Read More


అతి తక్కువ ధరకే 200ఎంపీ కెమెరా, 7000ఎంఏహెచ్​ బ్యాటరీ! వివో కొత్త స్మార్ట్​ఫోన్​ ఇది..

భారతదేశం, నవంబర్ 11 -- చైనా మార్కెట్​లో వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యింది. దాని పేరు వివో వై500 ప్రో. వివో వై సిరీస్​లో భాగంగా వచ్చిన ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెల... Read More


ట్రేడర్స్​ అలర్ట్​- ఎటర్నల్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

భారతదేశం, నవంబర్ 11 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 319 పాయింట్లు పెరిగి 83,535 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు వృద్ధిచెంది 2... Read More


1300 మంది అభ్యర్థులు- 3.7కోట్ల ఓటర్లు.. బిహార్​ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ప్రారంభం

భారతదేశం, నవంబర్ 11 -- బిహార్ ఎన్నికల​ రెండో దశ పోలింగ్​ ప్రక్రియ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ఓటింగ్​క... Read More


Delhi blast : దిల్లీ పేలుడు ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు- ఉగ్ర కోణంలో దర్యాప్తు..

భారతదేశం, నవంబర్ 11 -- దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాగా పేలుడు జరిగిన కొద్ది గంటల్లోనే దిల్లీ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం (య... Read More


"ఒప్పందం జరుగుతోంది- సుంకాలు తగ్గిస్తాము," భారత్​తో డీల్​పై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు..

భారతదేశం, నవంబర్ 11 -- భారత్‌పై సుంకాలు విధించిన కొన్ని నెలల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అమెరికా దగ్గరవుతోందని... Read More